దళారుల బెడదను అంతం చేయడమే లక్ష్యంగా, శ్రీవారి భక్తులకు విక్రయించే లడ్డూ ప్రసాదాలను మరింత పారదర్శకంగా విక్రయించేందుకు టీటీడీ చర్యలు చేపట్టినట్లు అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి చెప్పారు.
- Home
- pointoutnews247
Author: pointoutnews247
క్రీడా రంగానికి అతి త్వరలో మంచి రోజులు వస్తాయి…- మంత్రి రాంప్రసాద్ రెడ్డి
దేశంలో యువతకు కొదవ లేదు ఎన్నో విజయాలు సాధించగలరు..
క్రీడారంగానికి మంచి రోజులు రానున్నాయి.
సీఎం చంద్రబాబు సహకారంతోనే నేడు రాష్ట్రంలో గొప్ప క్రీడాకారులకు వెలుగులోకి వచ్చారు
“టుడే
టీడీపీ లోకి గల్లా మరల రి ఎంట్రీ
టీడీపీలోకి గల్లా రీ ఎంట్రీ : కొన్ని నిర్ణయాలకు ఒక్కోసారి భారీ మూల్యం చెల్లించుకోవాల్సివస్తుంది. గుంటూరు మాజీ ఎంపీ, అమర్ రాజా సంస్థల యజమాని గల్లా జయదేవ్ అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. ఆవేశంలో గత
కనుమరుగు అవుతున్న సాంస్కృతి సంప్రదాయలను కాపాడేందుకి ముందుకు వచ్చిన “మెలబౌర్న్ మామ”
హైదరాబాద్ : పాయింట్ అవుట్ న్యూస్ : హైదరాబాద్ వేదిక గా అమెరికా -ఆస్ట్రేలియా – భారతదేశం సాంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగు అవుతున్న సమయం లో మెలబోర్న్ మామ మరియు RV 2 జాయింట్
సచివాలయం లో కోవర్ట్ ఆపరేషన్ నడుస్తుందా 
ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియెట్లో కోవర్ట్ ఆపరేషన్ జరుగుతోందా
కార్యాలయం లోపల ఏం జరిగినా ప్రభుత్వంలోని చాలా మంది కంటే ముందే వైసీపీకి తెలిసిపోతోందా
టీడీపీ నాయకుల ఆందోళన నిజమేనా
మరో రెండు రోజుల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీ…. ఆశవాహులలో ఉత్కంఠ
అమరావతి :పాయింట్ అవుట్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పదవుల ప్రకటన ముహూర్తాన్ని ఖరారు చేశారు. మరో రెండు రోజుల్లో తొలి ప్రకటన చేయనున్నారు. శ్రావణ మాసం కావడం మంచి శుభ పరిణామం గా
కేసీఆర్ అందుకే త్వరపడుతున్నారా…?
తెలంగాణా ఉద్యమాన్ని తారా స్థాయికి తీసుకు వెళ్లి, తెలంగాణాను పదేళ్ళ పాటు పాలించిన భారత రాష్ట్ర సమితి ఇక కాల గర్భంలో కలిసిపోయే సూచనలు కనపడుతున్నాయి అంటున్నారు పరిశీలకులు. ఇప్పటి వరకు ఎన్నో రాజకీయ
అమరావతిపై పవన్ సంచలన నిర్ణయం…?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు అమరావతిని మళ్ళీ తిరిగి మొదలుపెట్టే ఆలోచనలో ఉన్న సంగతి తెలిసిందే. అమరావతిలో పనులను పూర్తి స్థాయిలో మొదలుపెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల సమస్య కూడా దాదాపుగా తొలగినట్టే కనపడుతుంది. కేంద్ర
“వైసీపీ మళ్ళీ వస్తుందో,రాదో తెలియదు కానీ వైసీపీ అధికారం లోకి తేచ్చేవరకు నిద్రపోయేలా లేరుగా టీడీపీ శ్రేణులు “
“వైసీపీ మళ్ళీ వస్తుందో,రాదో తెలియదు కానీ వైసీపీ అధికారం లోకి తేచ్చేవరకు నిద్రపోయేలా లేరుగా టీడీపీ శ్రేణులు “
అమరావతి : పాయింట్ అవుట్ న్యూస్ : అసలు ” రాజకీయం అంటే
ఆ వైసీపీ నేతకి బీజేపీ నో ఎంట్రీ బోర్డ్.. తిరిగి జగన్ గూటికి…
ఆ వైసీపీ నేతకి బీజేపీ నో ఎంట్రీ బోర్డ్.. తిరిగి జగన్ గూటికి…
డోన్ : పాయింట్ అవుట్ న్యూస్ : జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేసి, రాష్ట్రాన్ని